News
విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద వైద్య విద్యార్థులు లైసెన్సు జాప్యం పై నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు విద్యార్థులను ...
ఆషాఢ మాసంలో గోరింటాకు పండుగ జరుపుకోవడం అనాదిగా ఆచారం. మహిళలు సామూహికంగా గోరింటాకు వేడుకలను ఆనందోత్సహాల నడుమ జరుపుకుంటారు.
Storyboard18 Digital Entertainment Summit (DES) 2025లో తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ గేమింగ్ రంగం మీద ...
కల్తీ మద్యం అమ్మితే హత్యాయత్నం కేసులు పెడతామని ఎక్సైజ్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కల్తీ మద్యాన్ని గుర్తిస్తే పోలీసులకు ...
చాలా మందికి బాత్రూమ్ వాసన వస్తూ ఉంటుంది. ఏం చేసినా ఆ దుర్వాసన పోదు. దాన్ని ఎలా పోగొట్టుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అందుకు మనం 10 చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ మాజీ సీఎం కె. చంద్రశేఖర్ రావు జ్వరం కారణంగా జూలై 3, 2025న సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరారు. సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ ఎం.వి. రావు సంరక్షణలో ఆయనకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఆయన ఆరోగ్య వ ...
అమరనాథ్ యాత్రలో భాగంగా మూడవ బ్యాచ్ యాత్రికులు జమ్ము నుంచి బయలుదేరారు. భద్రతా దళాల పటిష్ట ఏర్పాట్ల మధ్య యాత్ర కొనసాగుతోంది. ఈసారి అమరనాథ్ యాత్రకు భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు ...
టర్కీలోని పశ్చిమ ప్రాంతాల్లో కల్లోలం సృష్టిస్తున్న అగ్ని ప్రమాదం మరింత తీవ్రరూపం దాల్చింది. అటవీ శాఖ ప్రకారం ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఎకరాల అటవీ ప్రాంతం దగ్ధమైంది. ఈ మంటల నియంత్రణ ...
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ పర్యటనకు ముందే హైదరాబాద్ నగరంలో వివాదాస్పద ఫ్లెక్సీలు వెలసాయి. "జై బాపు - హింసే మా ఆయుధం", "జై భీం - ఎస్సీ ఎస్టీలే మా లక్ష్యం", "జై సంవిధాన్ - రాజ్యాంగం ...
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో జరిగిన కారు ప్రమాదంలో మరణించిన వ్యక్తి భార్యను వైఎస్సార్సీపీ ప్రలోభపెడుతోందని ...
కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల చేసిన హామీలను విస్మరించిందని విమర్శించిన కవిత, ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించే ముందు ...
నల్గొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చెందిన డాక్టర్ సుసృత, భారతదేశంలో పదిమందిలో ఏడుగురిని ప్రభావితం చేసే ఇన్సులిన్ లోపం వల్ల ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results